తమ కూలీలు పెంచాలంటూ నిరసన వ్యక్తం చేసినా ఆటో హమాలీలు

556చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆటో హమాలీలు తమ కూలీలు పెంచాలంటూ అక్కమాంబ దేవాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం లగేజ్ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆటోలలో సిమెంట్ తోలడానికి రూ. 15లు కాకుండా రూ. 20లు, కింటా కడ్డీ తోలడానికి రూ. 600లు కాకుండా రూ. 800లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్