పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

583చూసినవారు
పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం కంబాలపల్లిలో మంగళవారం ఎంపీయుపి పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పెనుకొండ డిఎస్పీ, తహసీల్దార్ , ఎంపీడీవో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్