నేడు జరగాల్సిన జేఎన్టీయూ పరీక్షలు వాయిదా

81చూసినవారు
నేడు జరగాల్సిన జేఎన్టీయూ పరీక్షలు వాయిదా
అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు నేడు జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య కేశవరెడ్డి బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా పరీక్షలు వాయిదా వేశామన్నారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీలను యూనివర్సిటీ వెబ్ సైట్లో అప్డేట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్