బసినేపల్లిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

77చూసినవారు
బసినేపల్లిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
చెన్నై కొత్తపల్లి మండలంలోని బస్నేపల్లి వద్ద శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు సీకే పల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి బస్నేపల్లికి చెందిన కృష్ణయ్యలు ఎన్ఎస్ గేట్ వద్ద ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలతో ఢీ కొన్నారు. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్