మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన పరిటాల సునీత

63చూసినవారు
మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన పరిటాల సునీత
కనగానపల్లి మండలం సోమరవాండ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు గురువారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం సోమరవాండ్లపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్