మాజీ సీఎం జగన్ కు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరింది: కాల్వ

76చూసినవారు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. రాయదుర్గం పట్టణములో ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడరు. రషీద్ హత్య ను మాజీ సీఎం జగన్ రాజకీయాలకు ఉపయోగించుకునేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. రషీద్ హత్య తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. పరిపాలనకు అర్హత లేని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్