శోభాయ మానంగా షిరిడి సాయినాధుని చిత్రపట ఊరేగింపు

50చూసినవారు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో షిరిడి సాయినాథుడి చిత్రపటం ఊరేగింపు శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు. ఆలయ అధ్యక్షులు జయంతి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చిత్రపట ఊరేగింపు ఆలయం నుండి వినాయక సర్కిల్ వరకు ఆదివారం సాయంత్రం శోభాయ మానంగా కొనసాగింది. మహిళల డ్రమ్ముల వాయిద్యాలు ఊరేగింపు లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కమిటీ సభ్యులు బండికిష్టప్పతోపాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్