ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

63చూసినవారు
ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 23నుండి 27వ తేదీ వరకు ప్రత్యేక ఆధారనమోదు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ సోమవారం మీడియాకి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు నుండి 15 సంవత్సరాలు మరియు 15 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ లింక్ చేయబడునని తెలిపారు. బీజీ తిలక్, శాంతినగర్ మరియు పాత ఈసేవ కేంద్రం నందు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్