కాలువలో పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్

64చూసినవారు
కాలువలో పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
రాయదుర్గం పట్టణంలోని కేబీ ప్యాలెస్, మటన్ మార్కెట్ వద్ద సోమవారం సాయంత్రం కాలువలో కూడికతీత పనులను మున్సిపల్ కార్మికులు చేపట్టారు. దీంతో మున్సిపల్ చైర్ పర్సన్ పోరాళ్ల శిల్పా జరుగుతున్న పనులను పరిశీలించారు. వర్షాలు మొదలవుతున్న నేపథ్యంలో త్వరితగతిన పూడిక తీత పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్