
రొద్దం: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇతని కుమార్తె సాయి భవిత 10వ తరగతి శాంతినికేతన్ పాఠశాలలో స్టేట్ లెవెల్ హోకీ పోటీలకు హాజరై తిరుగు ప్రయాణంలో గుట్టూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో మృతిచెందింది. అనంతపురంలో చికిత్స పొందుతున్న రమేష్ కూడా రాత్రి మృతి చెందారు.