అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

51చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఓబులేసు (35) అనే రైతు గురువారం ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకున్న రెండెకరాల పొలంలో వేరు సెనగ పంట సాగుచేస్తూ జీవనం సాగించేవారు. వరసగా పంటలు పండకపోవడం, అప్పులు అధికం కావడంతో తీర్చేమార్గం తెలియక మనోవేదకు గురయ్యేవారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసు కున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్