వ్యక్తిపై కేసు నమోదు

77చూసినవారు
వ్యక్తిపై కేసు నమోదు
యల్లనూరు మండలంలోని వాసాపురం గ్రామానికి చెందిన సూరిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాం ప్రసాద్ తెలిపారు. వాసాపురం ఎస్సీ కాలనీలో ఓ మహిళ ఆదివారం ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో సూరి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని, సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో సూరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్