డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

51చూసినవారు
డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి
తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో లక్ష్మినారాయణ, సౌజన్య దంపతుల కుమారుడైన రేవంత్ కుమార్ (2) గురువారం తెల్లవారు జామున డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. డెంగ్యూ జ్వరం బారిన పడిన చిన్నారికి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బాలుని తల్లిదండ్రులు తెలిపారు. అయితే జ్వరం తీవ్రమై పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్