మాజీ సర్పంచ్ పొలంలో పైపుల ధ్వంసం

64చూసినవారు
మాజీ సర్పంచ్ పొలంలో పైపుల ధ్వంసం
పెద్దవడుగూరు మండలం చింతలచెరువు కు చెందిన మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి పొలంలో శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పైపులను ధ్వంసం చేశారు. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పొలానికి అమర్చిన సుమారు 34 పైపులను కొడవలితో నరికి వేయడంతో పాటు తుంపర పరికరాలను ధ్వంసమయ్యాయని పోలీసులకు వివరించారు. కేసునమోదు చేసినట్లు ఎస్సై చిన్న రెడ్డప్ప తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్