పెన్నా నదిలో పడి వ్యక్తి మృతి

18957చూసినవారు
పెన్నా నదిలో పడి వ్యక్తి మృతి
అనంతపురం జిల్లాలోని పెన్నా నదిలో ఇసుక కోసం తీసిన గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడిని ఓబులేసు అనే వ్యక్తిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్