![మాజీ సర్పంచి పొలంలో పైపుల ధ్వంసం మాజీ సర్పంచి పొలంలో పైపుల ధ్వంసం](https://media.getlokalapp.com/cache/bc/41/bc4165b99521feb183d96bb0103e2f02.webp)
మాజీ సర్పంచి పొలంలో పైపుల ధ్వంసం
పెద్దవడుగూరు మండలం చింతలచెరువు కు చెందిన మాజీ సర్పంచి మహేష్ రెడ్డి పొలంలో శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పైపులను ధ్వంసం చేశారు. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పొలానికి అమర్చిన సుమారు 34 పైపులను కొడవలితో నరికి వేయడంతో పాటు తుంపర పరికరాలను ధ్వంసమయ్యాయని పోలీసులకు వివరించారు. కేసునమోదు చేసినట్లు ఎస్సై చిన్న రెడ్డప్ప తెలిపారు.