శ్రేష్ట విద్యా పథకానికి విద్యార్థి ఎంపిక

75చూసినవారు
శ్రేష్ట విద్యా పథకానికి విద్యార్థి ఎంపిక
ఉరవకొండ పట్టణంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మీనుగ సాల్మన్ రాజు శ్రేష్ట నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తన ప్రతిభ చాటుకున్నారు. బెంగళూరులోని గాయత్రి పాఠశాలలో మే 11న అర్హత పరీక్ష నిర్వహించారు. శ్రేష్ట పథకానికి ఎంపికకావడం పట్ల ఆదివారం వారి తల్లిదండ్రులు మీనుగ మధుబాబు, రేణుకమ్మలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్