ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార
్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం.