వరద బాధితులు కు సహాయం చేసిన ఇంకొల్లు ప్రజలు

61చూసినవారు
వరద బాధితులు కు సహాయం చేసిన ఇంకొల్లు ప్రజలు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కు ఇంకొల్లు మండలం అనంతవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు రూ. 1, 35000 అలాగే పూనూరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు రెండు లక్షల 4000 రూపాయలు ఎమ్మెల్యే ఏలూరు కి శుక్రవారం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ రెండు గ్రామ ప్రజలను ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్