ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు

2255చూసినవారు
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు
అప్పుల బాధలు భరించలేక పురుగు మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన కౌలు రైతు ధూళిపాళ్ల బ్రహ్మయ్య ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి మిర్చి పంటలను సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో వచ్చిన వడిదుడుకులు కారణం గా అప్పులు పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Job Suitcase

Jobs near you