ప్రధానికి వచ్చిన బహుమతులను వేలం వేయనున్న ప్రభుత్వం

78చూసినవారు
ప్రధానికి వచ్చిన బహుమతులను వేలం వేయనున్న ప్రభుత్వం
ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను కేంద్రం వేలం వేయనుంది. పారాలింపిక్స్‌ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్‌ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 వస్తువులు వేలం వేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటన్నింటి విలువ దాదాపు రూ.1.5కోట్లుగా అంచనా. మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్