వైద్యం, రేషన్ సకాలంలో అందించాలి: ఎమ్మెల్యే కన్నా

56చూసినవారు
వైద్యం, రేషన్ సకాలంలో అందించాలి: ఎమ్మెల్యే కన్నా
తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రేషన్ సకాలంలో అందించాలని ఆదివారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ. ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శానిటైజేషన్ రేషన్ సకాలంలో అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్