గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

72చూసినవారు
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను శనివారంలోపు ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని ఎపీపీఎస్పీతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్