తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి శ్రీవల్లి (4) మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.