LIVE VIDEO: పట్టపగలు తుపాకీతో మహిళను కాల్చాడు

4434చూసినవారు
బీహార్‌లోని మోతిహారిలో మంగళవారం నాడు దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పొరుగింటి వ్యక్తి భార్యాభర్తలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనకు భూ-వివాదమే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఉపాధ్యాయుడు మధురేంద్ర కుమార్ వర్మ, అతని భార్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్