నేటి నుంచి చంద్రబాబు 'ప్రజాగళం' యాత్ర

76చూసినవారు
నేటి నుంచి చంద్రబాబు 'ప్రజాగళం' యాత్ర
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 'ప్రజాగళం' యాత్ర పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఉ. 11 గంటలకు పలమనేరు, మ. 2.30 గంటలకు పుత్తూరు, సా. 5.30 గంటలకు మదనపల్లెలో ప్రజాగళం సభలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ రాత్రికి మదనపల్లెలోనే బస చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్