నేటి నుంచే 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర

78చూసినవారు
నేటి నుంచే 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
నేటి నుంచి సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర దాదాపు 21 రోజులపాటు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ ప్రార్థనలు చేస్తారు. అనంతరం 'మేమంతా సిద్ధం' యాత్రను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకోని.. అక్కడే బస చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్