చంద్రబాబు విజనరీ నాయకుడు: గవర్నర్

76చూసినవారు
చంద్రబాబు విజనరీ నాయకుడు: గవర్నర్
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ‘విభజన వల్ల ఏపీకి నష్టం వాటిల్లింది. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు.’ అని గవర్నర్ అన్నారు.

సంబంధిత పోస్ట్