మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

66చూసినవారు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవితను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పలు అంశాల పై మంత్రితో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :