వైసీపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

1100చూసినవారు
వైసిపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషిచేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం తవణంపల్లి మండలం, ఐరాల క్రాస్ లో నారాయణద్రి కళ్యాణ మండపంలో వైసిపి బూత్ కన్వీనర్లు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024లో జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి సీఎం చేయడమే అజెండాగా వైసిపి కార్యకర్తలు నాయకులు ముందుకు వెళ్లాలన్నారు.

ట్యాగ్స్ :