మంత్రిని కలిసిన మండల నాయకులు

61చూసినవారు
మంత్రిని కలిసిన మండల నాయకులు
మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఆదివారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలానికి చెందిన టిడిపి నాయకులు రాయచోటిలో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈనెల 17న కమ్మపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు. ఇందులో భాగంగా జిల్లా సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు మండలంలోని రాజకీయ పరిస్థితుల గురించి మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్