రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

66చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, పేద ప్రజల ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్