వడ్డీపల్లిలో దేవర ఎద్దు కు ప్రత్యేక పూజలు

62చూసినవారు
వడ్డీపల్లిలో దేవర ఎద్దు కు ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మత్తుకువారిపల్లి పంచాయతీ వడ్డిపల్లిలో మొలకల పౌర్ణమి సందర్భంగా ఆదివారం దేవర ఎద్దు కు ప్రత్యేక పూజలు చేశారు గ్రామంలో ఆలయంలో పూజలు చేసి దేవర ఎద్దును పురవీధుల్లో కోలాటల నడుమ ఊరేగించారు భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు. మొలకలు పౌర్ణమి సందర్భంగా గ్రామంలో దేవర ఎద్దు తో భక్తి భావం నెలకొన్నది.