రికార్డుల కాల్చివేత అవాస్తవం

81చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు కాల్చివేసినట్లు వచ్చిన సమాచారం అవాస్తమని జడ్పీ సీఈవో గ్లోరియా శనివారం మధ్యాహ్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పుంగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘటన స్థలానికి తాము వెళ్లి పరిశీలన చేసినట్లు తెలిపారు. సాధారణ నిధులు స్వాహా కేసులో సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు జడ్పీ సీఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్