సీఎం జగన్ ను, సలహాదారుడు సజ్జలను అరెస్టు చేయాలి: ప్రభు తేజ

81చూసినవారు
గ్రూప్ 1-మెయిన్స్ లో అక్రమాలు జరిగాయి అంటూ టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభు తేజ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు అర్జీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ -1 మెయిన్స్ లో పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్