ఉద్యోగాల్ని అమ్ముకుంటున్న జగన్ ప్రభుత్వం: కాజూరి రాజేష్

591చూసినవారు
గ్రూప్ 1-మెయిన్స్ లో కోట్ల రూపాయలకు జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడు సజ్జల అమ్ముకున్నారని తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు కాజూరు రాజేష్ ప్రశ్నించారు. చిత్తూరు పోలీసు స్టేషన్ లో ఈ ఘటనలో పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం చిత్తూరు పోలీసులకు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో చట్టపరంగా ఉద్యోగాలను అర్హులకు అందించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్