జనాభా నియంత్రణ దినోత్సవ అవగాహన ర్యాలీ

70చూసినవారు
చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవ అవగాహన ర్యాలీని ఆర్డీవో పుల్లయ్య ప్రారంభించారు. జనాభా నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలన్నారు. డిఎంహెచ్వో ప్రభావతి దేవి మాట్లాడుతూ. బిడ్డకు బిడ్డకు మధ్య ఎడమ ఉండాలన్నారు. జనాభా పెరుగుదల వలన అనర్ధాలు పెరుగుతాయన్నారు. గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్