మొబైల్ షోరుంను ప్రారంభించిన ఎమ్మెల్సీ

85చూసినవారు
మొబైల్ షోరుంను ప్రారంభించిన ఎమ్మెల్సీ
కుప్పం పట్టణంలోని ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద మిస్టర్ ఆర్కే మొబైల్ షోరుంను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబు, ఖాదర్‌ బాషాలు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్సీ కంచర్ల మాట్లాడుతూ. యువత అన్ని రంగాలలో ముందుకు రావాలని‌ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోలని‌ సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాకీర్, సనావుల్లా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్