నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు

587చూసినవారు
కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న నారా భువనేశ్వరికి మంగళవారం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్దఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేమ శ్రేణులు చేరుకున్నాయి. భారీ కాన్వాయ్ తో భువనేశ్వరి గుడిపల్లి మండల పర్యటనకు బయలుదేరారు. మండల పరిదిలో వివిధ గ్రామాలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలలో భువనేశ్వరి పాల్గొనున్నారు.

సంబంధిత పోస్ట్