కాల్వపల్లె సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

66చూసినవారు
కాల్వపల్లె సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని ములకలచెరువు ఎంపీడీవో పోలప్ప తెలిపారు. ఆయన శుక్రవారం మండలంలోని కాల్వపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది హాజరుపై ఆరాతీశారు. ఆయన వెంట మలకలచెరువు ఈఓఆర్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్