పిండి చరణ్ తేజకు డాక్టరేట్ ప్రధానం

71చూసినవారు
పిండి చరణ్ తేజకు డాక్టరేట్ ప్రధానం
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం పరిశోధక విద్యార్థి పిండి చరణ్ తేజకు బుదవారం డాక్టరేట్ ప్రధానం చేశారు. ప్రొఫెసర్ చింతల పరమ గీతం పర్యవేక్షణలో మాలిక్యులర్ అనలైసిస్ ఆఫ్ బ్యాక్టీరియల్ డైవర్సిటీ అసోసియేటెడ్ ముస్కో వైట్ - ఏ కామన్ రాక్ ఫిల్లోసిలికేట్ అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించారు. పిండి చరణ్ తేజను కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్