Mar 28, 2024, 12:03 IST/కరీంనగర్
కరీంనగర్
పార్టీ బలోపేతానికి చర్చలు
Mar 28, 2024, 12:03 IST
సుడా చైర్మన్ గా నియమితులైన కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి టీపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని సత్కరించారు మేనేని రోహిత్ రావు.
ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై రాజకీయ సమీకరణలు గూర్చి ఇరువురు గురువారం చర్చించారు.