Mar 16, 2025, 09:03 IST/వేములవాడ
వేములవాడ
సిరిసిల్ల: ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన బీజేపీ నేతలు
Mar 16, 2025, 09:03 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో భారీ బైక్ ర్యాలీగా సిరిసిల్లకు బయలుదేరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అధిక సంఖ్యలో బైక్ ర్యాలీగా బిజెపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.