సీఎం చంద్రబాబు ఔదార్యం.. క్యాన్సర్ బాధితుడికి అండగా (వీడియో)

79చూసినవారు
తిరుమల పర్యటనను ముగించుకుని సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పసుపులేటి సురేంద్ర సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. సీఎంను కలిసిన అతను తన బాధను చెప్పుకొచ్చాడు. దాంతో చలించిపోయిన సీఎం చంద్రబాబు వెంటనే రూ.5 లక్షల చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్