ఢోలు వాయించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్‌

65చూసినవారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢోలు వాయించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శనివారం మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాని తొలుత జగదాంబ మాతా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సంత్ సేవా లాల్‌ జీ మహరాజ్‌ స‌మాధి ఉన్న చోటును సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సంప్రదాయ ఢోలును వాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్