కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి దాత రూ. 1 లక్ష విరాళం

558చూసినవారు
కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి దాత రూ. 1 లక్ష విరాళం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం ఆలయ అభివృద్ధికి కడప వాస్తవ్యులు, దాత శంకర్ రాజా ఆలయ అభివృద్ధికి రూ. 50, 116, దేవస్థానం గోసంరక్షణ ట్రస్ట్ కి రూ. 50, 116, విలువ గల చెక్కును సోమవారం దేవస్థానం అధికారులకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్