వినాయక స్వామి సేవలో రష్యా దేశస్థులు

74చూసినవారు
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని శనివారం రష్యా భక్తులు దర్శించుకున్నారు. ముందుగా వారు గణపతి హోమంలో పాల్గొనడంతో పాటు భజనలు చేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కాగా చిత్తూరు కానిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్