ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

1522చూసినవారు
ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని ఎంపీలకు సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకొని ఎంపీలు కేంద్ర మంత్రులను కలవాలన్నారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పని చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్