సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

80చూసినవారు
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
AP: విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్ర‌బాబు తాజాగా పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ కుట్రలో భాగంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని మండిప‌డ్డారు. బోట్ల వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందన్నారు. అనంతపురంలో రథం కాల్చేసారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్