ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ

171658చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తున్నారు. భేటీలో మరిన్ని విషయాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత ప్రధానితో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రధానితో గంట నుంచి సీఎం జగన్‌ సమావేశం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్